ఇంటిలిజెంట్ చమ్మక్ చమ్మక్ సాంగ్ రిలీజ్

ప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న

ఇంటిలిజెంట్ టీజర్ చాలా బాగుంది

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెం

ఎందుకో ఏమో టీజర్ విడుదల

ద‌ర్శ‌కుడు కోటి వ‌ద్దినేని మాట్లాడుతూ...`` ఎందుకో ఎమో` సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మా చిత్రం టీజ‌ర్ ఆవిష్క‌రించిన వి.వి.వినాయ‌క్ గారికి కృత‌

చేతిలో చెయ్యేసి చెప్పు బావ ప్రారంభం

వారి పగను ఎలా తీసుకున్నారన్న అంశాలతో తెరకెక్కనుంది. ఫిబ్రవరి చివరలో షూటింగ్ మొదలు పెట్టి ఏప్రిల్ వరకు పూర్తీ చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం అన్నారు. 

శీలవతి గా షకీలా

'శీలవతి'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో శీలవతి మూవీ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. 

ఓ సైనిక పాటకు జోహార్లు

ఆపరేషన్ -2019 తో వస్తున్న హీరో శ్రీకాంత్

కోట శ్రీనివాస‌రావు, పోసాని కృష్ణ ముర‌ళి, శివ‌కృష్ణ‌, జీవా, నెక్కంటి వంశీ, వినీత్ కుమార్‌, దిల్ ర‌మేష్‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ర‌మేష్ రాజ్‌, నాగినీడు, వేణుగోపాల్, టార్జాన్, నారాయ‌ణ‌రావు, ఫిష్ వెం

బంగారి బాలరాజు - గ్లిట్టర్ విడుదల

ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్ ని ఫిబ్రవరి 14 న,  సినిమాని మార్చి లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నాము అని తెలిపారు.

భాగమతి కేరళ ప్రమోషన్స్

ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల గొడ్డా...భాగమతి అడ్డా.... లెక్కలు తేలాలి... ఒక్కడ్ని పోనివ్వను... విప‌రీతంగా వైర‌ల్ కావ‌టం విశేషం.

రిపబ్లిక్ డే కు సినిమా ల సందడి

తెలుగు నాట సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు సందడి చేస్తే, ఇప్పుడు మీడియం బడ్జెట్ మూవీస్ హై ఎంటర్టైన్మెంట్ అందించాలనుకుంటున్నాయి. మరి ఈ హోరా హోరీ పోరులో ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా ఆకట్

జర్నలిస్టు గా అనసూయ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. సంక్రాంతికి  విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా, 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫు

ఆచారి అమెరికా యాత్ర వాయిదా

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల అవుతుందని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.

50 కోట్ల క్లబ్బులో జైసింహా

నేను మాత్రం నిర్మాతలకు విలువిస్తా. ప్రతి విషయంలో వాళ్లను భాగస్వామ్యులు చేస్తా అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మించిన జై సింహా 50కోట్ల క్లబ్‌

థియేటర్ లకు అమెజాన్ వైరస్

సదరు స్ట్రీమింగ్ వెబ్‌సైట్ నిర్వాహకులు. భారీ మొత్తం ఆఫర్ చేస్తుండడంతో నిర్మాతలు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో సినిమా థియేటర్స్‌లో ఉన్నా.. ఏం మాట్లాడలేని పరిస్థితి నిర్మాతలది.

ఘాజీ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా?

టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుత చిత్రాలు తెరకెక్కించడంలో ముందుంటోంది దక్షిణాది సినీపరిశ్రమ.

MOVIE REVIEWS

ACTRESS GALLERY