09 Feb,2017

శ్రీ కిషోర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న సినిమా `దేవిశ్రీప్రసాద్‌`. మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్రన్, ధ‌న్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌వీ రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు. ప్రస్తుతం నిర్మాణాంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. స్టార్ క‌మెడియ‌న్ అలీ ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించిందని అలీ అన్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయ‌ని నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ తెలిపారు.⁠⁠⁠⁠

Recent News