19 Aug,2017

‘నా పేరు సూర్య - నా ఇు్ల ఇండియా’ షూటింగ్‌లో అు్ల అర్జున్‌
    స్టైలిష్‌ స్టార్‌  అు్ల అర్జున్‌ హీరోగా, అను ఇమ్యునల్‌ హీరోయిన్‌ గా వక్కంతం వంశీ దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న  ‘‘నా పేరు సూర్య - నా ఇు్ల ఇండియా’’ మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యింది. రెండవ షెడ్యూల్‌ని ఈ నె 18 నుండి సెప్టెంబర్‌ 2 వరకూ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌ లో స్టైలిష్‌ స్టార్‌ అు్ల అర్జున్‌ ప్గాంటారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ముఖ్య పాత్రలో శరత్‌ కుమార్‌ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా బ్రదర్‌ కె. నాగబాబు  సమర్పణలో, రామక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో శిరీష శ్రీధర్‌ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మించస్తున్నారు. బాలీవుడ్‌ సంగీత ద్వయం విశాల్‌ - శేఖర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  అన్ని కార్యక్రమాు పూర్తిచేసి 2018, ఏప్రిల్‌ 27 న విడుద చేయటానికి సన్నాహు చేస్తున్నారు.
    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ.. ‘ఇటీవలే మా చిత్రం ‘‘నా పేరు సూర్య - నా ఇు్ల ఇండియా’’ మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌లో స్టైలిష్‌ స్టార్‌ అు్ల అర్జున్‌ గారు జాయిన్‌ అవుతారు. ఆయన మా బ్యానర్‌లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ షెడ్యూల్‌ని అగష్టు 18నుండి సెప్టెంబర్‌ 2 వరకూ జరుగుతుంది. బన్ని ఎనర్జికి తగ్గట్టుగా చేసిన ఈ కథ లో అన్ని కమర్షియల్‌ అంశాు వుంటాయి. అను ఇమ్యునల్‌ హీరోయిన్‌ గా చేస్తుంది. సూపర్‌ హిట్‌ చిత్రాకు కథ అందించి వరస సక్సెస్‌ ు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్‌ పట్టిన  వక్కంతం వంశీ వర్క్‌ చాలా ఎనర్జిగా చేస్తున్నాడు. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇండియా గర్వించదగ్గ నటీనటు, టెక్నీషియన్స్‌ టీంతో గ్రాండియర్‌ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విశాల్‌ శేఖర్‌ సూపర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. 2018 ఏప్రిల్‌ 27న ఈ చిత్రాన్ని విడదు చేస్తున్నాం’ అని అన్నారు. 

Recent News