80 Years Man Claims Tirupathi Steps

21 Aug,2017

కాలినడకన 1431 సార్లు తిరుమల కొండ ఎక్కిన ఏకైక వ్యక్తి ఈయనే.!

ఎనిమిది పదుల వయసు.బైపాస్ సర్జరి.సరిగా కనిపించదు, వినిపించదు.అయినా కాలినడకన తిరుమలకు చేరుకుని తన భక్తిని చాటాడా వృద్ధుడు. బెంగళూరుకు చెందిన గోపాల్ప్రభు(81) వేంకటేశ్వర స్వామికి పరమభక్తుడు. టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న ఆయన 2000 సంవత్సరంలో మొదటిసారిగా అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చాడు. అప్పటి నుంచి 16 ఏళ్లలో మొత్తం 1431 సార్లు తిరుమల కొbడెక్కి శ్రీవారినీ దర్శించుకున్నాడు. ఒకేరోజు 5 సార్లు ఎక్కటంతో పాటు 3 రోజుల వ్యవధిలో 13 సార్లు నడిచి రికార్డు సృష్టించాడు.

Recent News